Sunday, July 4, 2010
జ్యోతిష్యం-౩
అలస్యమ్ గా దక్షిణను ఇస్త్తే ?---------ముహుర్తకాలం[౪౮-నిముషాలు]లో విప్రులకు దక్షిణ ఇవ్వడం వలన చేసిన పూజ/వ్రతం/కర్మలకు వెంటనే ఫలం లభిస్తుంది.౧౨గ౦:లు దాటిన పిదప ఇది ౬రెత్లు/౭౨గ౦:లుఐతఎ ౧౦/౭రొజులు-౨౦/ఒక నెలకి లక్ష/౧౨నెల్లకి ౩కొట్లు రెట్లు పెరుగుతుంది.అంటే ఆలస్యం ఐనకొద్దీ దక్షిణ విలువ పెరుగుతుందని గ్రహించాలి.ఎంత ఆలస్యం ఐతే అంతే ఆలస్యంగా ఫలం లభిస్తుంది .ఒక ఏడాది ఆలస్యం పిదప మనం ఎన్ని రెట్లు ధనమిచ్చినా ఫలం కలగదు.యజమాని చేసినదంతా వ్యర్ధమే.విప్రులకు ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుంటే దరిద్రం/రోగాలు/పాపాలు సంక్రమిస్త్తాయి .ఇటువంటి ఎగవేతదారు ఇచ్చే స్రాద్ధ్హ/పితృ/పూజలను ,అగ్ని,ఆహుతులను దేవతలు స్వీకరించరు.ఇస్త్తానని చెప్పిన దక్షిణ దాతా,దాని గురించితిరిగి అడగని గ్రహీత లు ఇద్దరూ నరకగ్రస్తులు అవుతారు.విప్రుడు తనకు ఇవ్వాల్సిన దక్షిణను అడిగినా ఇవ్వని వాడు 'కుంభీపాక"నరకంలో లక్ష ఏళ్లు ఉంటాడు.దక్షిణ ఎగవేసివాడు తన ౭ తరాలను పాపకూపంలోకి నేడతాడు. ................../దక్షిణలేని కర్మఫలం ఎవరికీ చెందుతుంది?------- వామనుడు దక్షిణ లేని ఫలాన్ని బలి కి ధారాదత్తం చేసారని "వామన పురాణంలో ఉన్నది. ఇందుకుగాను నావద్ద ౨౦౦౯ లో జరిగిన ౨ /౨౦౧౦ మే లో జరిగిన ౧ ద్రుస్టాన్తరాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.వీటిని నా తదుపరి పోస్ట్లో వివరిస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
very bad sir , meru chepindi purvakalam lo .porvakalamlo purohithulu lokakalyanam kosam manchi panula kosam undevaru ,devine meda bakthi to undevaru prastutam purohithulu dabbu ki dasoham antunnaru
ReplyDeletesir emmanna tappuga raste manichandi
ReplyDelete